Close

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.

Publish Date : 02/11/2025

ద్వారకాతిరుమల/ఏలూరు, నవంబర్, 2 : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదివారం ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు జిల్లా కలెక్టర్ కు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు కలెక్టర్ వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్, ఆలయ ఈఓ, తహసీల్దార్ , తదితరులు ఉన్నారు.