ఏలూరు జిల్లాలో ఈ నెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె.పి .ఎస్. కిషోర్, జేసీ పి . ధాత్రిరెడ్డి, సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.
Published on: 09/04/2025నూజివీడు/ఏలూరు, ఏప్రిల్, 9 : ఏలూరు జిల్లాలో ఈ నెల 11 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్…
Moreముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
Published on: 08/04/2025ఆగిరిపల్లి /ఏలూరు, ఏప్రిల్, 8 : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు…
More