ప్రతి ఒక్కరూ జనగణన సదుపాయాన్ని వినియోగించుకోవాలి. స్వీయ గణనపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .
Published on: 24/04/2026ఏలూరు, ఏప్రియల్ 24: ఏలూరు మండలం పోణంగి గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రామ ప్రజలు, రైతులు జనాభా గణన నమోదు కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్వయంగా…
View Detailsఅంగన్వాడి ఫ్రీస్కూలులో ఐదు ఏళ్లు నుండిన 6 మంది పిల్లలను తన కారులో ఎక్కించుకుని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో స్వయంగా జాయిన్ చేసి, గ్రామ ప్రజలకు, చిన్నారులకు జోష్ నింపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .
Published on: 24/04/2026ఏలూరు, ఏప్రియల్ 24: ఏలూరు మండలం పోణంగి గ్రామంలో శుక్రవారం అంగన్వాడి ప్రీస్కూలులో అయిదు సంవత్సరాలు నుండి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో…
View Details