పింఛన్ల పంపిణీ పరిశీలించి, పలువురుకు పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) .
Published on: 01/09/2025ఏలూరు,సెప్టెంబరు 01: ఏలూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు,రామకృష్ణాపురం లో సోమవారం ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)…
Moreపిజిఆర్ యస్ లో వచ్చిన అర్జీలు 253. అర్జీలు రీ-ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలి. జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి .
Published on: 01/09/2025ఏలూరు,సెప్టెంబరు 01:జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా జాయింటు…
More