ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అధికారులను ఆదేశించారు.
Published on: 09/05/2025ఏలూరు, మే, 9 : ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన…
Moreఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వైద్యాధికారులను ఆదేశించారు.
Published on: 09/05/2025ఏలూరు, మే, 9 : ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే…
More